క్రిస్మస్ సందర్బంగా ఈ నెల 21.వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలు
క్రిస్మస్ సందర్బంగా ఈ నెల 21.వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లో స్టేడియంలో అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది ముఖ్యమంత్రి కెసీఆర్ గారు క్రైస్తవ సోదరులకు ఈ సందర్భంగా విందు ఇవ్వనున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు, ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో కలిసి పరిశీలించారు.

source : Koppula Eshwar

source : Koppula Eshwar
Related News:
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లో సీసీ కెమెరాల పనితీరు మరియు ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు
గాదెగూడూరు కు చెందిన సచివాలయ ఉద్యోగి మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
Pushpa Kerala 5 days gross crossed Rs 7.85C
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని సీఎం శ్రీ కేసీఆర్ పరిశీలించారు
This Christmas Cherry-sh every moment with these beautiful and yummy Cherries from Chile.
రహదారులు బాగుంటే నాగరికత పెరుగుతుంది