Telangana CMO : భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తు, గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సీఎం ఏరియల్ సర్వే కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనున్నది. ఈ సర్వేలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ పాల్గొననున్నారు.
ప్రజా ఆరోగ్య సంరక్షణలో భాగంగా, వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా సీఎం శ్రీ కెసిఆర్ ఆదేశాలమేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
We are fighting against this crony capitalist government
Nara Lokesh : మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను
అమరావతి దళితుల రాజధాని.., ఆ దళితులు ఎదగనివ్వకుండా తొక్కింది జగన్ రెడ్డి.
ఓటమి భయంతో కుప్పంలో బాబు మార్క్ దగుల్బాజీ రాజకీయం
గంజాయి అక్రమ రవాణాపై నమోదైన 44 కేసుల్లోని Rs.96,00,000/- విలువ చేసే 632 KG ల గంజాయిని రాయచోటి నగర శి...
Economics report of an MA in "Entire Political Science"